వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్న జనగామ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం వెంటనే దేవాదుల నీటిని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా �
ఒకే మండలంలో 1200 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వారంతా ఆందోళనలో ఉన్నారు. మేం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకంపై పర్యవేక్షణ సరిగా లేదు. మీ వల్ల ప్రభు త్వం బద్నాం కావాలా?’ అంటూ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం �
ఎప్పుడూ పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ రైతులతో మమేకమయ్యారు. మంగళవారం ఉదయం జనగామ మండలం గానుగుపహాడ్ రైతువేదికలో ‘రైతునేస్తం’ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న ఆయన మార్�
కఠోరంగా శ్రమి స్తేనే విజయం సాధ్యమవుతుందని, ఇందుకు విద్యార్థులు నిరంతరం కష్టపడాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ, మాధ్యమిక విద�