సాంప్రదాయ కుల, చేతివృత్తుల వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు పీఎం విశ్వకర్మ యోజన(పీఎంవీవై) ఉపయోగపడుతుందని, దీనిని ఆయా వృత్తులవారు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.
తప్పులులేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, సవరణలపై బీఎల్వోలకు పలు సూచనలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు అర్హులకు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం నర్సాపురంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొ
దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. స్థానిక ప్రగతి మైదానంలో జిల్లా సంక్షేమాధికారి విజేత అధ్యక్షతన నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీలను అదనపు కలెక్టర�
ఖమ్మం వర్తకులకు, వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఎప్పటికీ మీకు చేదోడు వాదోడుగానే ఉన్నామని, మీ సహకారంతోనే ఖమ్మం త్రీటౌన్ను సంపూర్ణంగా అభివృద్ధి చేశా
దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ చూపిన మార్గంలో దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. న�
ముథోల్ను మున్సిపల్గా ఏర్పాటు చేసేలా చూడాలని పురపాలక పట్టణ అభివృద్ధి సమాచార, పౌర సంబంధాల శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి �