తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్ నేతృత్వంలో అధికారికంగా బతుకమ్మ సంబురాలు
రైతులకు పంట రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ �
రాష్ట్ర ప్రభుత్వ కృషితో అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్తగా కోర్టు భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని త్వరలోనే వాటిని ప్రారంభించుకుంటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
టీఎస్పీఎస్సీ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కఠినంగా వచ్చింది. అభ్యర్థుల లోతైన అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు వచ్చాయి.
‘మనఊరు-మనబడి’ పను ల్లో వేగం పెంచి, ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవర్గంలో ‘మనఊరు-మనబడి’ పథకం కింద పాఠశాల
దేశంలో నిజమైన రైతు నాయకుడు కేసీఆరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. ద�
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు సిద్దిపేట (Siddipet) జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్�
సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో హుస్నాబాద్ ఎ�