ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కాగజ్నగర్ మండలంలోని ఎన్జీవోస్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే ప్�
కుమ్రం భీం పోరాటం స్ఫూర్తిదాయకమని నూతన కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి నేరుగా జోడేఘాట్ను సందర్శించారు. భీం వి
ఆదిమ గిరిజన తెగల ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సెంటర్ను శనివారం సందర్శించార�
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రజాపాలన ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ప్రశాంతి అన్నారు. కెరమెరి మండలంలోని మోడి గ్రామంలో ప్రజాపాలన సదస్సుకు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ దీ
పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతో పాటు పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.