ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి బల్దియాలకు వచ్చే ఆస్తి పన్ను బకాయిలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏండ్లకేండ్లు కోట్లలో పేరుకుపోతున్నా, సేకర�
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూలులో జోరు పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ పటిష్ట కార్యాచరణ చేపట్టగా, ఇప్పటి వరకు 80 శాతం మేరకు పన్నుల వసూలు పూర్తయింది.
ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం వరకు 92.12శాతం పన్నుల వసూళ్లతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మున్సిపాలిటీ పన్నుల వసూలులో లక్ష్యం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను 58.52 శాతం మాత్రమే వసూలు చేశారు.
చెన్నూర్ మున్సిపాలిటీలో 20023-24 వార్షిక సంవత్సరానికి గాను వంద శాతం పన్నుల వసూళ్లకు అధికారులు కృషి చేస్తున్నప్పటికీ నిర్దేశించిన గడువులోపల లక్ష్యం చేరుకుంటారా? అనే సందేహం వ్యక్తమవుతున్నది.
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు వంద శాతం సాధించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండల పంచాయతీ అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పా�
గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 46 రోజులు గడువు మాత్రమే ఉండడంతో వందశాతం లక్ష్యం సాధించేందుకు సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామ కా�