పేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తున్నదని కార్మిక, ఉపాధి కల్పన,గనుల శాఖల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాఫూర్ సమీపంలోని బింగిఎల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేస�
అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల
వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వచ్చే డబ్బు కొంత ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి, కొల్చారం మండలాల్లోని లబ్�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్ మండలం కొరాట వద్ద ప్రభుత్వం రూ.1227 కోట్లతో చనా క, కొరాట ప్రాజెక్టును నిర్మిస్తున్నది.
రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయా పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస�