రాష్ట్రంలో ఈ -పంచాయతీల లక్ష్యం నీరుగారుతున్నది. ప్రతి గ్రామానికీ ఈ-గవర్నెన్స్ ఆశయం చతికిల పడింది. గ్రామీణ ప్రజలకు పలు సేవలను పారదర్శకంగా, సమర్థంగా అందించడం కోసం ఈ-పంచాయతీ పోర్టల్ను గత బీఆర్ఎస్ ప్రభు�
CM Revanth Reddy | ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లోపిస్తున్నదా? మంత్రులు చెప్తు న్న దానితో అధికారులు.. అధికారులు చెప్తున్నదానితో మంత్రులు విభేదిస్తున్నా రా? ఆయా శాఖలపై పట్టుసాధించే�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ఎస్టేట్ రంగానికి గడ్డుకాలం మొదలైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులపై ఆంక్�
పైసా పనిలేదు, రాష్ట్రానికి రూపాయి లాభం లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి
‘ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టు’ అన్న సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఒక్కో వర్గానికి మొండిచేయి చూపుతున్నది. తాము �
Sunitha Mahender Reddy | తెలంగాణలో రౌడీల పాలన నడుస్తున్నది. నిన్న నర్సాపూర్లో(Narasapur) ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి పైన దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి( Sunitha Mahender Reddy) అన్నారు.