హైదరాబాద్ : ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్త�
సిద్దిపేట: జిల్లాలోని కూడవెల్లి పరిసర ప్రాంత రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తక్షణమే కూడవెళ్లి వాగుకు నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంల�
ఎమ్మెల్సీ సీట్ల్లు రెండూ టీఆర్ఎస్వేగులాబీవైపే పట్టభద్రులు, ఉద్యోగులుసురభి వాణీదేవికి అద్భుతమైన మెజారిటీమరోసారి గల్లా ఎగరేసిన డాక్టర్ పల్లాసిట్టింగ్ సీట్లో కూడా మట్టికరిచిన బీజేపీనల్లగొండలో 4వ �
అత్యధిక ఓట్లతో విజయంనల్లగొండ ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి గులాబీ జెండా ఎ
56.17 శాతం ఓట్లతో స్పష్టమైన మెజారిటీఅన్ని రౌండ్లలో ఆమెదే ఆధిక్యత.. కీలకంగా మారిన నాగేశ్వర్ ఎలిమినేషన్ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి �
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ ప్రకటనకు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పీఆర్సీపై సోమవారం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి ధ�
పట్టభద్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటావిజయంతో నా బాధ్యత రెట్టింపయ్యిందిసీఎం కేసీఆర్ అన్నీ తానై విజయం వైపు నడిపించారుసీఎం, మంత్రులు, శ్రేణులకు ఈ విజయం అంకితంనమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో వాణీదేవి హైదరాబా
ఎన్నిక ఏదైనా.. గులాబీ పార్టీదే విజయం2014 నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఇదే తీరుమూడింట రెండొంతుల ప్రజలు టీఆర్ఎస్వైపే హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్ఎస్వైపేనని మరో�
పట్టభద్రుల తొలి మహిళా ఎమ్మెల్సీగా వాణీదేవి రికార్డుమహిళా శక్తిని చాటిన పట్టభద్ర మహిళా ఓటర్లు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో గెలిచిన తొలి మహ�
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కరీమాబాద్, మార్చి 20: రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి ఇంటికీ రెండు బర్రెలు పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య�
మంత్రులను అభినందించిన కేసీఆర్ముఖ్యమంత్రికి వాణీదేవి కృతజ్ఞతలు హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును కలిసి శుభాక�
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి మద్దతుసీఎం కేసీఆర్పై నమ్మకాన్ని చాటిన ఉద్యోగులుహైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా ప్రభుత్వానికి అండగా నిలిచారు. నీళ్లు, నిధు లు, నియ�
పీవీ చిన్నకూతురు డాక్టర్ విజయ సంతోషం హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్ వాణీదేవి గెలుపుతో ఆమె కుటుంబ సభ్యు లు, బంధువులు సంబురాల్లో మునిగిపోయారు. ‘ఇవాళ తెల్లవారి ల�