హైదరాబాద్ : హైదరాబాద్ –రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవి శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపైటీఎన్జీఓ సంఘం కేంద్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి తెలం�
హైదరాబాద్ : ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపు చారిత్రాత్మకమని రాష్ట్ర గిరిజన స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవికి ఆమె శుభ
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా మంత్
యాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చారిత్రాత్మకమని.. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నా�
హైదరాబాద్ : పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యా పథకం అద్భుతమని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో ఓవర్సీస్�
ముషీరాబాద్, మార్చి 19: పేద, బలహీన వర్గాలకు మేలు చేసేలా, వేగవంతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావులు బడ్జెట్ను ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ము�
మేడ్చల్/ఘట్కేసర్ రూరల్/కీసర, మార్చి 19 : పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అన్నారు. మండల, జిల్లా పరిషత్లకు ప్రభుత్వం నిధులు కేటాయ
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలునమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 19: రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. �
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో భారీగా నిధులు పట్టణాల అభివృద్ధికి ప్రతి నెలా రూ.148 కోట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట జోన్/సిద్దిపేట అర్బన్, మార్చి 19 : సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు స్థ