హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్ల�
హైదరాబాద్ : ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు వంటి సహజ వనరులను కాపాడడం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించ�
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉచిత తాగునీటి సరఫరా పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికి ప్రపంచ జలదినోత్సవ �
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్�
నేడు అసెంబ్లీలో ఫిట్మెంట్ ప్రకటించనున్న సీఎం కేసీఆర్రిటైర్మెంట్ వయసు పెంపుపైనా నిర్ణయంఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ భేటీఏపీ కన్నా ఎక్కువే వస్తుందన్న ఆశలు!ఒకటిరెండు రోజుల్లో సానుకూల ప్రకటన వస్తుం�
1,98,367 ఓట్లతో గెలుపు బావుటాప్రథమ ప్రాధాన్య ఓట్లలో టాప్ఎలిమినేషన్ రౌండ్లలోనూ భారీగా ఓట్లు నల్లగొండ, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నల్లగొండ-వరంగల్-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కి�
వరికి నీటి సమస్యను వెంటనే తీర్చండి ఫోన్లో మంత్రి హరీశ్రావుకు సీఎం కేసీఆర్ ఆదేశం రేపు కొడకండ్ల జంక్షన్ వద్ద కాళేశ్వరం నీటి విడుదల గజ్వేల్ రూరల్/గజ్వేల్ అర్బన్, మార్చి 21: కొండపోచమ్మ ప్రాజెక్టుకు వె�
పట్టభద్రులకు అండగా ఉంటాఎమ్మెల్సీ వాణీదేవి వెల్లడి బేగంపేట్, మార్చి 21: ‘నా విజయం మా నాన్నకు అంకితం. పట్టభద్రుల సంక్షేమానికి ప్రభుత్వం చేయాల్సిన దానికోసం నేను వకాల్తా పుచ్చుకుంటా’ అని పట్టభద్రుల ఎమ్మెల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు, నేతలకు సీఎం కేసీఆర్ అభినందనహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): వెల్డన్.. అందరూ బాగా కష్టపడ్డారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరంగల్, ఖమ్మం, నల్లగొండకు చెంద�
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయంగా సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ కేటాయిం