హైదరాబాద్ : సబ్బండ వర్గాల సంక్షేమ, అభివృద్ధి సమాహారంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బడ్జెట్పై మంత్రి స్పందిస్తూ.. అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చడమే ల
రీ డిజైనింగ్తో నిల్వ సామర్థ్యం పెంచినం : సీఎం కేసీఆర్ హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వాల ప్రాజెక్టులు పేపర్లపై ఉంటే.. టీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ప్రజల కండ్లముందే ఉన్నాయ�
అసెంబ్లీలో నేనే ప్రకటిస్తా: సీఎం కేసీఆర్ దళితుల కోసం బడ్జెట్లో కొత్త పథకం రాష్ట్ర ప్రయోజనాలకోసం రాజీ లేదు.. పరిమితులకు లోబడే రాష్ట్రం అప్పులు రేషన్కార్డులు ఇచ్చింది మా సర్కారే పెంచింది మేమే.. త్వరల�
రెండు రకాలుగా పంట కొనుగోళ్లు రైతులందరికీ గిట్టుబాటు కల్పిస్తాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం మార్కెట్లను తీసేసినా.. తెలంగాణలో మార్�
హైదరాబాద్ : కాసేపట్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో 2021-22 బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, వయోపరిమి�
హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ స్కూళ్లు, పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థులు కర�
ప్రజాసేవకే నోముల జీవితం అంకితంహుందాతనానికి ఆయన మారుపేరుతెలంగాణపై నిబద్ధత ఉన్న నాయకుడుప్రాంతం కోసం సీపీఎంనే ధిక్కరించారురాష్ట్ర అభివృద్ధి కోసమే నిత్యం తపననోములకు సీఎం కేసీఆర్ ఘన నివాళి8 మంది మాజీ సభ�
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు మంగళవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్�
తుది మెరుగులు దిద్దిన సీఎం కేసీఆర్ నేడు ఆమోదించనున్న రాష్ట్ర క్యాబినెట్ రేపు సభకు సమర్పించనున్న మంత్రి హరీశ్ సంక్షుభిత వేళలోనూ సంక్షేమానికి పెద్దపీట ఫలించిన ప్రభుత్వ ‘క్యాపిటల్’ వ్యూహం 2021-22 సంవ
ప్రగతి పథం.. సంక్షేమ రథం దేశానికే మార్గదర్శంగా రాష్ట్రం సబ్బండవర్ణాల ప్రగతే లక్ష్యం.. ఉద్యోగ అవకాశాలు పెంచాం ఆర్థిక క్రమశిక్షణ.. రూ.2.28 లక్షలకు తలసరి ఆదాయం కరోనాపై సమర్థ పోరు.. విప్లవాత్మక విద్యుత్తు సంస్కరణ
హైదరాబాద్ : ఎస్సీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం సోమవారం మాసబ్ ట్యాం�
హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని స్పీకర్ చాంబర్లో సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుకున్నారు. స్వల్ప అనారోగ్య