హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశ�
250 కిలోమీటర్లు కాళేశ్వరం కనుల విందు ఏడాదిన్నరలో 100 టీఎంసీలు ఎత్తిపోత త్వరలో హల్దివాగు ద్వారా నిజాంసాగర్కు నీళ్లు మంజీర, గోదావరి నదుల అనుసంధానం హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోత
భవిష్యత్ భరోసా బడ్జెట్ సిద్ధం కరోనాతో కమ్ముకున్న నీడలు రాబడులపై భారీ అంచనాలు ఈసారీ రెవెన్యూ మిగులు? ప్రత్యేకప్రతినిధి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, కరోనా ప్రళయాన్ని
యాదాద్రి, మార్చి14: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 25 వరకు జరుగనున్నాయి. ఈ నెల 21న ఎదుర్కోలు, 22న ఉదయం 10 గంటలకు బాలాలయంలో, సాయంత్రం 7:30 గంటలకు కొండ కింద పాత ప్రభుత్వ ప
ఆరేండ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రతి పథకమూ ఓ నూతన ప్రయోగమే దేశమంతా రాష్ట్ర పథకాలపైనే చర్చ కొత్త రాష్ట్రం.. ప్రజల్లో కోటి ఆశలు.. ప్రతివ్యక్తీ ఏదో ఒక ప్రయోజనం కోసం ఎదురుచూపు. మరోవైపు రాష్ట్రవిభజ�
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఖతర్లో ఘనంగా నిర్వహించారు. దోహాలో జరిగిన జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ కేక్ కట్చేసి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ
అహింసా పోరాటంతోనే విజయం సాధించాం మన స్వాత్రంత్య్ర సంగ్రామం..ప్రపంచంలోనే ఉజ్వల ఘట్టం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభంలో సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకావిష్కరణ హైదరాబాద్, మార్చి 12 (నమ�
360 డిగ్రీల్లో యాదాద్రి దర్శనం.. గడువులోగా పనులు పూర్తి కావాలి ఏప్రిల్ 15 లోగా క్యూలైన్ పూర్తి .. అతిసుందరంగా అద్దాల మండపం పునఃప్రారంభం తర్వాత లక్షల సంఖ్యలో భక్తుల రాక.. యాదాద్రి పనులపై సమీక్షలో ముఖ్యమం
వేసవి డిమాండ్ను తీర్చేందుకు సిద్ధంగా ఉండాలి 24 గంటల విద్యుత్తులో ఎలాంటి ఇబ్బంది రావొద్ద్దు 13,527 మెగావాట్లతో ఆల్టైం గరిష్ఠ విద్యుత్తు వినియోగం సమీక్షలో ట్రాన్స్కో, జెన్కో సీఎండి ప్రభాకర్రావు హైదరాబా
సీఎంకు బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ఆశీర్వచనాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపే బహుమతి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఖైరతాబాద్, మార్చి 12: దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను అందిస్తూ బ్రాహ్మణుల సంక్షేమాని
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువు లోపల ఆలయానికి తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించా�
ప్రతికూలతలను తట్టుకొని నిలిచిన తెలంగాణ రాష్ట్రం పెరిగిన తలసరి ఆదాయం .. కరోనా వేళ 0.61% వృద్ధి జీఎస్డీపీలో 1.35% వృద్ధి ప్రత్యేక ప్రతినిధి, మార్చి11 (నమస్తేతెలంగాణ): గత ఏడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు �