నాటి వలసల జిల్లాలో నేడు పర్యాటక జోరు తలాపునే నదులున్నా ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ జిల్లా నేడు జలరాశులు, పాడిపంటలతో పల్లెలన్నీ కళకళలు రెండులక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు పాలమూరు ప్రాజెక్టు పూర్�
వనపర్తి : వ్యవస్థలో ఉన్న లోపాలను పరిష్కరిస్తూ వస్తున్నాం. విద్యా వ్యవస్థలోని ఇబ్బందులపైనా దృష్టి సారించాం. అందరికి న్యాయం జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయశాఖ �
హైదరాబాద్ , మార్చి 10 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ కూకట్పల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రకృతి సైనికుడిగా ఎంపీ సంతోష్కుమార్ �
హైదరాబాద్ : మార్చి 11. మహాశివరాత్రి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్�
సందేహ రాయుళ్ల అపోహలను, అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం మరోమారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తాను ఉద్యోగుల మిత్రుడినేనని చాటుకోబోతున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు సీఎం పై మాకు పూర్తి నమ్మకం ఉన్నది.. ప్రభుత్వానికే మా మద్దతు.. ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ మాకు హామీ ఇచ్చారు ఉద్యోగ, ఉపాధ్యాయ నేతల వెల్లడి సీఎంను కలిసిన సంఘాలు సమస్యల పరి�
హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. మంగళవారం సీఎంతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీలో
పరకాల : ఎమ్మెల్యే ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భా�
రాష్ట్రంలో మరో గ్రంథాలయోద్యమం కొత్త జిల్లాలు, మండలాల్లో నిర్మాణం భారీగా నిధులు ఇస్తున్న ప్రభుత్వం కంప్యూటర్ ల్యాబ్, రీడింగ్ రూమ్స్ ఏసీ గదులు, కాన్ఫరెన్స్ హాల్స్ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి
హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా న
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సాధించిన విజయాలతో దేశం గర్విస్తున్నదని అన్నారు. మహిళా సాధికారత సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం మరో ఉద్యమ వీరుడిని కోల్పోయింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా ప్రత్యేక ఇంటర్వ్యూటీఆర్ఎస్తోనే పట్టభ్రదుల సమస్యలు దూరంప్రతిపక్షాల రాజకీయ అరుపులతో ఏమీ ఒరగదుఆరేండ్లలో ఎంతో సాధించాం.. సాధిస్తూనే ఉంటంతెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్ల�
మహిళా సాధికారతకు రాష్ట్రంలో అనేక పథకాలు స్త్రీలోకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నేడు సెలవు హైదరాబాద్, మార్చి 7 ( నమస్తే తెలంగాణ): రాష్ర్టాభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పా�