ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికుల అండ టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్రెడ్డి నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్తోనే ఆర్టీసీ మనుగడ సాధ్యమనే నమ్మకం సంస్థ ఉద్యోగుల్లో ఉందన�
హైదరాబాద్ : మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేప
అంకెలతో బీజేపీ నేతల నోళ్లు మూయండి సీఎంలను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ది అందరి జాతకాలు మా వద్ద ఉన్నాయి గోడకు వేలాడే తుపాకీ సైలంట్గా ఉంటది వాడుడు మొదలుపెడితే చీల్చి చెండాడుతాం వాట్సాప్వర్సిటీలో చదివి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15వ తేదీ తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. కాగా ఈసారి బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని స�
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి పలు విద్యా సంస్థలు, సంఘాలు తమ మద్దతును
హైదరాబాద్ : ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుతోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, సీఎస్ సోమేశ్ కుమార్తో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర బడ్జెట్, బడ్జెట్ సమావేశాల నిర్వహణ
తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయమార్గంలో అత్యంత సమర్థంగా నిర్వహించిన కేసీఆర్ ప్రజలందరిని ఆకట్టుకున్నారు. రాష్ర్టాన్ని సాధించిన తర్వాత ప్రజలందరి ప్రగతిని, సంక్షేమాన్ని కాంక్షించి ప్రణాళికాబద�
నిన్న ఐటీఐఆర్కు ధోకా.. నేడు ఆర్సీఎఫ్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదు ఆర్టీఐ చట్టం కింద రైల్వే శాఖ సమాధానం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ తుంగలోకి కోచ్ ఫ్యాక్టరీ మా రాజ్యాంగ హక్కు పార్లమెంట్
మిగిలిన బకాయిలు 343 కోట్లు మార్చి నాటికి సంపూర్ణ వసూలే లక్ష్యం కార్యాచరణ సిద్ధం చేసిన మున్సిపల్శాఖ మిర్యాలగూడలో అత్యధికంగా 90 శాతం వసూలు హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీలు, కా�
అద్భుత దివ్యక్షేత్రంగా, వెయ్యేండ్లు వర్ధిల్లేలా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి పంచనారసింహుడి ఆలయ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పరిశీలించారు. తొలుత స్వామివారిని దర్శించుకున్న అనంతరం �
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి మరో రూ. 17 కోట్ల 50 లక్షలు విడుదల చేసినందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జర్నలిస్టుల తరుపున రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్
పునర్నిర్మాణానికి 9.5 లక్షల టన్నుల కృష్ణశిల కాకతీయ శిల్పకళా వైభవం పునఃసృష్టి కృష్ణ శిలాద్రి.. యాదాద్రి దేశంలోని అన్ని ఆలయాల నిర్మాణశైలితో.. ద్రావిడ శిల్పకళావైచిత్రితో విమాన గోపురం అష్టభుజి మండపంలో పల్లవ �