మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహితను ఆనుకొని ఉన్న చిన్న నియోజకవర్గం సిర్పూర్. సమైక్యపాలన సాగినంత కాలం ఈ ప్రాంతం చీకట్లోనే మగ్గింది. వాగులు, వంకలపై వంతెనల్లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని నదుల్లో నాటుపడ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఢిల్లీలో అప్పటి ఆంధ్రాపాలకులు తమ ఆందోళనలను చూసి హేళన చేశారని, ఎంతో మంది బలిదానాలు..మరెన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్�
మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాలు నందనవనాన్ని తలపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలతో గ్రామాలకు సరికొత్త శోభ వచ్చింది. తీరొక్క మొక్క�
గ్రామాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి, ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తున్నది. తెలంగాణ ఏర్పడకముందు మారుమూల గ
పేదల కండ్లల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సిద్ధమవుతోంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని మరోసారి తీసుకువస్తున్నది.
:బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో చెన్నారావుపేట మండలానికి చెందిన గొల్లపల్లి, పదహార
రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపాదికన సీఎం కేసీఆర్ ఏర్ప�
ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని మానుకోట మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ హెచ్చరించారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
‘కిసాన్ సమ్మాన్’లో ఈ-కేవైసీ అవ్వక నాలుగేండ్లుగా తిప్పలు రైతుబంధు సహా ఏడు కేసీఆర్ పథకాల ద్వారా ప్రయోజనం కేంద్రమంత్రి అల్పాహారం చేసిన కుటుంబ పరిస్థితి ఇదీ నిజామాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప�