కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ�
ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పెద్దపల్లి జిల్లా లో విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లో పాల తో బాధపడుతున్న వారికి ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి వెలుగులు ప్రసాదిస్తు�
‘ఇన్నాళ్లూ పార్టీకి ఎన్ని ఇబ్బందులు తెచ్చినా ఊరుకున్నాను. ఇక ఉపేక్షించేది లేదు. ఇకపై అలాంటి వారిపై కఠిన నిర్ణయాలు, చర్యలు ఉంటాయి. ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది’ అని ఎమ్మెల�
సమైక్య పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న తండాలు తెలంగాణ రాష్ట్రంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికతతో అడవి బిడ్డల జీవితాలకు కొత్త వెలుగులు వచ్చాయి.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్ప్యాక్లను కమ్మర్పల్లిలో పాస్టర్ అనంత్రావు, ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ చర్చిలో క్రైస్తవులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణాన
రాష్ట్రం లో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సదరు నాయకులు నోరు అదుపులో పెట్టుకొంటే మంచిదని హెచ్చరించారు.
Minister Errabelli Dayakar Rao | బాలల భవిష్యత్కు సీఎం కేసీఆర్ బంగారు బాటలు వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్తో పాటు
వరంగల్ సూపర్ మల్టీస్పెషాలిటీ దవాఖాన నిర్మాణ బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి సోమవారం ఎల్అండ్టీ ప్రతినిధులకు అంగీకార పత్రాన్ని అందజేశారు.