బీజేపీ పాలిత మణిపూర్ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళలు, చిన్నారులను కుకీ వర్గీయు�
మణిపూర్ హింసను నివారించడంలో విఫలమైన సీఎం బీరేన్సింగ్ను పదవి నుంచి తొలగించాలని ఐద్వా (ఆల్ ఇండియా వుమెన్స్ అసోసియేషన్) డిమాండ్ చేసింది. మణిపూర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇటీవల ఐద్వా బృందం ఆ �
మణిపూర్ సీఎం బీరేన్సింగ్పై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ధ్వజమెత్తారు. ‘నగ్న ఊరేగింపు బాధిత మహిళలను నేను కలవగలిగినప్పుడు.. వారిని మీరు ఎందుకు కలవరు? పరామర్శించరు?’ అని ప్రశ్నించా�
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో తిరుగుబాటుదారులు, మిలిటెంట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా సహకరిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. లైసెన్సులు ఇచ్చి మరీ అనేకమంది చేతికి ఆయుధాలను అందించింద�
Manipur Protest | మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన భీకర హింస వెనుక బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఇతర హిందూత్వ సంఘాల హస్తం ఉన్నదని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్�
పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో గృహదహనాలు, ప్రార్థన మందిరాల ఆహుతి తర్వాత మణిపూర్ కొద్దిగా సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ, అది నివురుగప్పిన నిప్పేనని మూడు వారాల్లోనే తేలిపోయింది. మరోసారి రాష్ట్రం మ
రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న మణిపూర్లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ చుట్టు పక్కల ఏక కాలంలో జరిగిన పలు ఎన్కౌంటర్లలో దాదాపు 40 మంది మిలిటెంట్లను మట్టుబె