అవినీతి చేశారంటూ పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను సీఎం భగవంత్ మాన్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ విషయంలో విజయ్ సింగ్లా ఒక పర్సెంట్ కమీషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని, అందుకు �
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిప�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతోన
పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో భేటీ కాబోతున్నానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎం మాన్తో భేటీ అవుతానని సిద్దూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక �
ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత సిద్దూ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ విరుచుకుపడ్డారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆయ
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. పంజాబ్ విద్యుత్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో ఈ సమావేశ
పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ను కాంగ్రెస్ నేత సిద్దూ పొగడ్తలతో ముంచెత్తారు. పంజాబ్లో ఓ సరికొత్త మాఫియా వ్యతిరేక యుగం ప్రారంభమైందని ట్వీట్ చేశారు. పంజాబ్లో సరికొత్త యుగం ఆరంభ
పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. పంజాబ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్