క్లినికల్ ట్రయల్స్లో వైద్యు లు ఓ క్యాన్సర్ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది. బ్రిటన్కు చెందిన ఓ 42 ఏండ్ల మహిళను క్యాన్సర్బారి నుంచి బయటపడేసింది. ‘డోస్టర్లిమాబ్' అనే కొత్త డ్రగ్ను �
సామాన్యులకు మందులు అందుబాటు ధరల్లో లభించేలా మరిన్ని పరిశోధనలు అవసరమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం సొసైటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, అడ్విటీ రీసెర్చ్ ప్రైవేట్ లిమ�
బోన్ మ్యారో క్యాన్సర్ (ఎముక మజ్జ క్యాన్సర్)కు ఇప్పటివరకూ సరైన చికిత్స లేదు. ఈ క్యాన్సర్ పనిపట్టే సరికొత్త చికిత్సను అమెరికా పరిశోధకులు ఆవిష్కరించారు.
కొవిడ్ మహమ్మారికి చెక్ పెట్టడంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అపూర్వ విజయం సాధించాయి.
రెండో దశ క్లినికల్ ట్రయల్స్కి గ్రీన్సిగ్నల్ భారత్ బయోటెక్కు కేంద్రం అనుమతి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణకు ప్రపంచంలోనే తొలిసారిగా ‘ముక్కు టీకా’ను అభివృద్ధి చేస్తున్న భారత్
న్యూఢిల్లీ: కొవిడ్ చికిత్స కోసం ఇప్పటిదాకా సరైన డ్రగ్లేదు. ఇంకా పలురకాల డ్రగ్స్పై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, నిక్లోసమైడ్ అనే ఔషధంపై దేశంలోనే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస�