ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఎంత ప్రయత్నించినా.. ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే!’ అన్న చందంగా తయారవుతుంది. రోజంతా కష్టపడి క్లీన్ అండ్ గ్రీన్గా మార్చినా.. తెల్లారేసరికి మళ్లీ మొదటికే వస్తుంది. అయితే, కొన్ని చి�
అడవులతోనే మానవ మనుగడ సాధ్యమవుతున్నదని అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జన్నారం, ఇందన్పెల్లి రేంజ్ ఆఫీసర్లు లక్ష్మీనారాయణ, హఫిసొద్దీన్ ఆధ్వర్యంలో అడవుల ప్రాముఖ్�
ఒకప్పుడు పల్లెల్లో సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందాన పేరుకుపోయేవి.. వీధులు చెత్తాచెదారంతో నిండి ఉండేవి.. వానకాలంలో రోడ్లపై వరద ప్రవహించేది.
స్వచ్ఛత, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గంభీరావుపేట గ్రామానికి జాతీయ పురస్కారం వరించింది. గ్రామంలో వీధివీధినా సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇంటింటీకీ స్వచ్ఛమైన జలం సరఫరా, హరితహారం కింద వేలాది �
గరానికి కూత వేటు దూరంలో ఉన్న శేరిగూడ గ్రామం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా కేటాయిస్తున్న పల్లెప్రగతి నిధులను సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధు
మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి’ శుక్రవారం నుంచి 15 రోజులపాటు జరగనుంది. పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపు, నాలాల్లో వరద సాఫీగా సాగడం, దోమల నియంత్రణ, స�