సుప్రీంకోర్టు ఆలిండియా జ్యుడీషియల్ డాటా మేనేజ్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఈ సెంటర్ను నాగపూర్ లేదా భోపాల్�
తెలంగాణ న్యాయవ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత న్యాయవ్యవస్థలో మొత్తం�
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ, �
ఢిల్లీ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలు బడులు మూయాలన్న కమిషన్ పరిశ్రమలు వారానికి 5 రోజులే న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఢిల్లీ, దేశ రాజధాని పరిధి (ఎన్సీఆర్)లో కాలుష్య నియంత్రణకు గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ మార్గద�
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జస్టిస్ ఎన్.వి