Ceasefire | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులిచ్చినా పాక్ బుద్ధి మారడం లేదు. నియంత్రణ రేఖ వెంట (Line of Control) సరిహద్దులు దాటి కాల్పుల ఉల్లంఘనకు పాల్పుడుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్ప
Rajnath Singh | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ జవాన్ల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) బుధవారం కలిశారు. ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్తుల
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతిపై ఆర్మీ దర్యాప్తు చేస్తున్నది. బ్రిగేడియర్ స్థాయి అధికారిని విచారణ చేస్తున్నట్టు సైనిక వర్గాలు సోమవారం వెల్లడించాయి.
జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో గురువారం ఉగ్ర దాడి జరిగిన ప్రాంతంలో శుక్రవారం ముగ్గురు పౌరులు శవాలై కనిపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం, ఒకరికి ఉద్యో�
Civilians Killed | జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ముష్కరులు జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది గాయపడ్డారు. తుపాకీ తూటాలతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత�