ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కులకచర్ల ఎస్సై రమేశ్ అన్నారు. సోమవారం కులకచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులకు చట్టాలపై అవగాహ�
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రతినెలా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిషరించడంతో పాటు చట్టా లు, సంక్షేమ పథకాల గురించి అధికారులు సంపూ ర్ణ అవ�
సమాజంలోని పౌరులందరూ తమ హక్కులను పొందాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అన్నారు. మండలంలోని విశ్వనాథపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) సందర్భంగా అవగాహన సదస్సు �
గ్రామాల్లో అవగాహన సదస్సులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి అధికారులు, ప్రజాప్రతినిధులు కరీమాబాద్, నవంబర్ 30: పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం అవగాహన సదస