పాల్వంచ కేటీపీఎస్ 6వ దశలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన వారిని ఆర్టీజన్లుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఐదవ రోజుకు చేరాయ�
పార్లమెంట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను కించపరిచేలా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా వ్యాఖ్యలపై ఊరువాడా భగ్గుమన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. కేవీపీఎస్, తెలంగాణ మాదిగ హక్
ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇల్లెందు ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు.
తమపై పని భారాన్ని తగ్గించాలని ఆశవర్కర్లు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట నుం చి కలెక్టరేట్ వరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదు
మున్సిపల్, ఇతర ప్రభు త్వ శాఖల్లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, నాన్ పర్మినెంట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టీ ఉప్పలయ్య డిమాండ్ చేశారు. శన
జిల్లాలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రూ. 21 వేల వేతనాన్ని చెల్లించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఎ.అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల యూనియన్ ఆధ్వర�
కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని నేతన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ