దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్లో ఉన్న తమ పౌరులు (Citizens), రాయబార సిబ్బంది (Diplomatic staff) అమెరికా (United States), యునైటెడ్ కింగ్డమ్ (UK), కెనడాలు (Canada) హెచ్చరికలు జారీచేశాయి. జరభద్రంగా ఉండా�
సూడాన్లో అంతర్యుద్ధం కారణంగా భారత్కు తిరిగి వస్తున్న తెలంగాణవాసులను వారి స్వస్థలాలకు పంపించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఇందుకు ఢిల్లీలోని తె లంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ ర�
‘తెలంగాణ పౌరులారా.. సైబర్నేరాలపట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రాష్ట్ర పోలీస్శాఖ ప్రజలను హెచ్చరిస్తున్నది. అనుక్షణం సైబర్నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో సైబర్నే�
మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా.. మన సైనికుల్ని పొట్టనపెట్టుకుంటున్నా, మన భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెడుతున్నా చైనా పట్ల ప్రధాని మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
భారతదేశ భద్రతతో పాటు పౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రతీది బహిరంగ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నది. కాబ�
యువతీ యువకులు స్వచ్ఛందంగా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్�
లంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్�
ఐదు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బలగాలు వారి భూభాగంలోకి బలవంతంగా తరలించాయని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ ఇన్ యూరప్(ఓఎస్సీఈ) తాజా నివేదికలో వెల్లడించింది. వారిని ఉక్రెయిన్ సర�
‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించటం నేర్పించండి’ అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ నెటిజన్లు సోషల్ మీడియాలో బీజేపీపై దుమ
Ukraine | ఉక్రెయిన్పై (Ukraine) రష్యా ఏ క్షణమైనా దాడి చేయవచ్చు. వెంటనే ఉక్రెయిన్ నుంచి వచ్చేయండి అని ఫ్రాన్స్ (France) ప్రభుత్వం తమ పౌరులకు సూచించింది. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి
కీవ్: ఉక్రెయిన్ నగరాలపై రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారతీయులకు దౌత్య కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్ష�