DSP Prasanna Kumar | ఇవాళ మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవలు పడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంపై ఆర్డీవో, రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్తోపాటు అధికారులు గ్రామ�
ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి ఒకరు వస్తువు కొన్నారు.. మరొకరు ఇన్సూరెన్స్ పాలసీ చేశారు.. ఇంకొకరు షాపింగ్ చేశారు.. ఇలాంటి వారికి వారం పది రోజుల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. మీరు ఫలానా షా�
పౌరుల డాటా రక్షణ, గోప్యత అంశాలపై చర్చించడానికి పార్లమెంటరీ ప్యానల్ శుక్రవారం ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), ట్విట్టర్ అధికారులతో సమావేశం కానున్నది. ఈ మేరకు వాటికి సమాచ
యాక్సిడెంట్ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం రోడ్డున పడటం అని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మా
పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడి చేతి మణికట్టు తెగిపడింది. నలగండ్ల సిటిజన్స్ ఆస్పత్రిలో అతడికి ఆర్థోపెడిక్ వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేసి అతికించారు. సిటిజన్స్ ఆస్పత్రి సీనియర్ ఆర్థో�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి దుర్మరణం చెం దాడు. మిర్యాలగూడ మండలం బీ అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు మాస్టర్ డిగ్రీ చద
పంజాబ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా తెలంగాణ వాసి, ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెకు చెందిన వేణుప్రసాద్.. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర విద్యుత్త�
ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించిన ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులను ఎంపిక చేసి కొత్త పింఛన్లు ఇవ్వనున్నది. ఇందుకోసం బడ్జెట్లో అదనంగా రూ.2,128 కోట్లు కేటాయించింది
‘న్యాయం అందించడంలో జాప్యం న్యాయ నిరాకరణ కిందే లెక్క’ అన్నది మౌలిక సూత్రం. దేశభద్రత వంకతో కేంద్రప్రభుత్వం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా ‘పెగాసస్' ఇజ్రాయిలీ సాంకేతికతను వాడి వ్యక్తుల టెలిఫోన్