భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా సీఐతోపాటు ఓ టీవీ రిపోర్టర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మణుగూరు పోలీస్స్టేషన్లో సోమ�
Multi Zone-2 | మల్టీజోన్-2లోని తొమ్మిది జిల్లాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన పోలీసులపై ఐజీ వీ సత్యనారాయణ చర్యలు చేపట్టారు. ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వీఆర్లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేశా
Telangana | రాష్ట్ర వ్యాప్తంగా 141 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలుగా ప్రమోషన్లు పొందిన వారందరికీ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ శుభాకాంక్�
Rachakonda | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్లో పలువురు సీఐలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐదుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.