కూతుళ్లను లైంగికంగా వేధించడంతోనే తండ్రి పల్లెపు నర్సయ్య హత్యకు గురైనట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నవీపేట మండలం ధర్మారం గ్రామంలో సోమవారం కూతురి చేతిలో నర్సయ్య దారుణ హత్యకు గురైన విషయం త�
తన వ్యక్తిగత విషయాల్లో అడ్డువస్తున్నదని కన్నతల్లినే భర్తతో కలిసి ఓ కూతురు హతమార్చింది. మూర్చవ్యాధితో మృతి చెందినట్లు నమ్మించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యింది. ఆలస్యంగా వెలుగు చ�
మండలంలోని చౌటపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం 312 సర్వే నంబర్ బాధిత రైతులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్ సిబ్బందితో కలిసి అక్కడికి చే
హుస్నాబాద్కు చెందిన ఓ యువతి తెలిసో తెలియకో ఓ వ్యక్తిని ప్రేమించింది. అతనికి పెళ్లయిందని తెలిసి బాధపడ్డది. అప్పటికే గర్భం దాల్చింది. ఆ తర్వాత అతన్నే పెండ్లి చేసుకుంది. కానీ,ఇదంతా ఆమె కుటుంబ సభ్యులకు నచ్చ�
భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నవీన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఐగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ను అధికారులు ఆకస్మికంగా ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు.
చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ దవాఖానకు వస్తున్న దంపతులపై చెట్టు విరిగి పడడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం బొల్లారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్ర�
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు.