ఓ కేసు విషయంలో జడ్చర్ల కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు జడ్చర్ల సీఐకి హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసుర్లాబాద్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. నసుర్లాబాద్ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్తోపాటు బీఆర్ఎస్ కార�
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఓ ప్రయాణికురాలిని అర్ధరాత్రి వదిలి వెళ్లిన ఘటన శుక్రవారం జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసు కున్నది.
దివంగత పోలీస్ అధికారి యడవల్లి రమేశ్బాబు సేవలు మరువలేనివని 1996 బ్యాచ్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఇచ్చోడ సీఐగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో రమేశ్బాబు మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉ�