శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులిచ్చిన వారిని, నగలు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నవారిని, వడ్డీకి డబ్బులు తీసుకున్న వారిని బురిడీ కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెల్లర్స్ యజమానులు జి�
శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులిచ్చిన కొంతమంది.. నగలు తాకట్టు పెట్టిన వారు ఇంకొందరు.. వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారు మరికొందరు వీరందరినీ బురిడి కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెల్లర�
సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నత న్యాయస్థానాలు చెప్పినా.. సాక్షాత్తూ పోలీసు బాస్ హెచ్చరించినా కొందరు పోలీసుల తీరు మారడం లేదు. బాధితులు డీజీపీ ఆఫీసుకు క్యూ కడుతున్నారు.
మల్టీజోన్-1 పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలపై వేటుపడింది. నిజామాబాద్ సీసీఎస్ సీఐ రమేశ్తోపాటు గతంలో బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్కుమార్ను సస్పెండ్ చేస్తూ ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఓ ముస్లిం మహిళలను వేధించిన గ్రామ సర్పంచ్కి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వత్తాసు పలకడం దుర్మార్గమని హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.