వ్యాస భగవానుడు ప్రసాదించిన దేవీ భాగవతం.. సర్వచైతన్య రూపిణి అయిన పరాశక్తి స్వరూపమే. పరమాత్మలో అవిభాజ్యమైన ఆ జగన్మాత సృష్టి చేయాలనే మహాసంకల్పంతో పరమాత్మ నుంచి ప్రకృతిగా మనకు వ్యక్తమైంది. ప్రకృతిలో ప్రస్ఫ�
Ganesh chaturthi | గణపతి తత్వం ప్రతి మనిషికీ ఆదర్శం కావాలి. వినాయక చవితి సందర్భంగా ఆయనకు చేసే ఆరాధనలో అంశాలన్నీ మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన శక్తియుక్తులను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతాయి. బంకమట్టితో
ప్రళయకాలం పూర్తయింది. పాలనను ప్రారంభించి సంతతిని వృద్ధి చెయ్యమని స్వాయంభువ మనువు, శతరూపలకు చెప్పాడు బ్రహ్మదేవుడు. తీరా చూస్తే అక్కడ భూమి లేదు. జల ప్రళయంలో మునిగిపోయి పాతాళానికి చేరుకుంది. ‘ఏం చేసేది?’ అన�
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనానచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ (భగవద్గీత 2-66) మానవ జీవితంలో మనశ్శాంతికి మిక్కిలి ప్రాముఖ్యం ఉన్నది. మనశ్శాంతి కోల్పోయిన వాని జీవితం దుర్భరం. అందుకే ప్రతి మ�
సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం॥ అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). ఆ పరబ్రహ్మ�
‘నీకెవరు ఆదర్శం?’ ఈ ప్రశ్న తరచూ స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. జవాబుగా తల్లిదండ్రులు, గురువు, ఇష్టదైవం పేరు చెబుతారని ఊహిస్తారు. స్నేహితుల ఊహ నిజమని భావించడంలో తప్పేమీ లేదు. జీవితంలో తల్లిదండ్రులు, గుర
దేవుడు నిరాకారుడు. నామరూపాలు లేనివాడనే జాడ్యం పట్టుకున్నది మనకు. నిజమే! కానీ, మనకు నామరూపాలున్నాయి కదా! అవసరాలు ఉన్నాయి కదా! వాటిని తీర్చేందుకు భగవానుడు భూమి మీదకు రావలసి వస్తున్నది. అప్పుడు నామరూపాలు ధరి
‘మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి’ (భగవద్గీత: 15.7).‘బద్ధజీవితం కారణంగా జీవులు మనసుతోపాటు ఆరు ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ పడుతుంటారు’. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ప్రయోగించిన ‘కర్షతి’ అనే పదం ‘తీవ�
భగవంతుని భజించు పుణ్యాత్ములైన భక్తులు నాలుగు విధాలు- ఆపదలకు, ఆయాసాలకు, సంకటాలకు, సంతాపాలకు పాలుపడి పరితపించు ఆర్తులు. వెంకట రమణుని స్మరణకు సాధనం, కారణం కాగలిగిన సంకటం కూడా సాధు (గొప్ప)వేగా! ఆపద కూడా ఆ దృష్ట�
రాముడు మర్యాదాపురుషోత్తముడు. ఆదికవి వాల్మీకి ఆదర్శ మానవుడికి ప్రతీకగా శ్రీరాముడిని తీర్చిదిద్దారు. మనిషిగా వచ్చిన దేవుడు సమస్త మానవజాతికి చెరిగిపోని మార్గాన్ని ఎలా నిర్దేశించారో సూచించారు. ఈ విషయాన్�
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్తా ధనంజయసిధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥(భగవద్గీత 2-48)ఓ ధనంజయ! యోగస్థితుడై ఆసక్తిని వీడి, సిద్ధి (పొందుట), అసిద్ధి (పొందకపోవటం) పట్ల సమత్వ భావం కలిగి ఉండి నీ కర్తవ్య
ఆధ్యాత్మిక పరంగా ఒక అన్వేషకునికి తగిన ‘ధైర్యం, నిబద్ధత’ ఉండాలి. ‘దేవుడు, కర్మ సిద్ధాంతం’ ఈ రెండిటి విషయంలో ఊగిసలాటలు అనవసరం. కొన్నాళ్లు ఒక భావనలో ఉండి, తర్వాత మరొక దానివైపు మళ్లడం ‘పరిపక్వ స్థితి’ అనిపించ
దేవుడు, దేవత, దైవం, భగవంతుడు లాంటి పదాలు సగటున మనం పరాత్పర అస్తిత్వానికి సంబంధించి వాడేవి. ఏ మతంలోనైనా వీటి అర్థం స్వయం ప్రకాశక, అనంతశక్తిమయ, కరుణామయ, జగదాధార మహా అస్తిత్వమనే! పెద్ద ప్రజ్ఞ అవసరం లేకుండానే మ�
‘ఋతంవచ్మి, సత్యం వచ్మి’ అని ప్రబోధిస్తున్నది ‘గణపత్యధర్వ శీర్షం’. ‘సత్యమే పలకాలి. ధర్మాన్నే ఆచరించాలి’ అని భారతీయ సనాతన వైదిక సంస్కృతి హెచ్చరిస్తున్నది. ధర్మాత్ములు, సత్యసంధులు జీవితంలో ఎన్ని ఆటుపోట్ల�