దేశంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో ఢిల్లీలోని యశోభూమిలో చింతన్శివిర్ను నిర్వహించనున్నారు.
ఉదయ్పూర్: కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చింతన్ శివిర్ సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీలో సంస్థాగత ప్రక్షాళన ఆశిస్తూ ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రోజులు జరిగే ఈ �
న్యూఢిల్లీ: ఈ నెల 5, 6 తేదీల్లో ‘చింతన్ శివిర్’ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించనున్నది. ‘భారత్తో స్వస్థత.. ప్రపంచానికి ఆరోగ్య కార్యకర్తల సరఫరా’ అన్న థీమ్తో ఢిల్లీలో రెండు రోజులపాటు వర్క్షాప్�