Covid-19 | కరోనా వైరస్కు పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రతిరోజూ లక్షల్లో జనం కరోనా బారినపడుతున్నారు. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
కరోనాకు పుట్టినిళ్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో భారీగా కేసులు వ
కొత్త ఏడాది జనవరిలో చైనాలో మరింతగా కరోనా విజృంభిస్తుందని బ్రిటన్కు చెందిన ఆ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జనవరి 13 నాటికి కరోనా కేసులు తీవ్ర స్థాయి చేరుతాయని..
చైనాలో నమోదవుతున్న కరోనా కేసులు, వేరియంట్ల గురించిన సమాచారాన్ని ఇవ్వాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చారు. కరోనా గురించి అర్థం చేసుకోవడంలో ఏర్పడే గ్యాప్ వల్ల..
భారతీయ యాంటీ కరోనా మందులను చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో వీటిని అక్రమంగా కొనుగోలు చేయడం శిక్షార్హమైన నేరం. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్న చైనా ప్రజలు ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయడం లేదు.
చైనాలో జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్తోపాటు ఇతర నగరాలకు వ్యాపించాయి.
Big Social distance | చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. పాజిటివ్ పేషెంట్ల కోసం జైలులాంటి వార్డును ఏర్పాటు చేసిన అక్కడి అధికారులు.. ఇప్పుడు ఏకంగా పేషెంట్ను క్రేన్తో తరలించి మరీ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నార
న్యూఢిల్లీ: ఈ ఫోటోను సరిగా గమనించండి. తెలుపు రంగులో.. వరుసగా ఉన్న ఇవి మెటల్ బాక్సులు. ఆ ఇనుప డబ్బాల్లోనే చైనా కోవిడ్ రోగుల్ని నిర్బంధిస్తోంది. డ్రాగన్ దేశంలో క్వారెంటైన్ రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయ