Chilipiched | చిలిపిచెడ్, ఆగస్టు 16: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన రైతులు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను పాటించాలని మండల వ్యవసాయ అధికారి వెంకట రాజశేఖర్ గౌడ్ తెలిపారు.
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం సిగ్గు చేటని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు, రైతులు నమ్మేటట్లు లేరని, అందుకే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు.
Current Wires | కరెంట్ సమస్యలను పరిష్కరించాలని ఎన్ని సార్లు అడిగిన విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు, స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మండలంలోని చండూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శేఖర్కు రెండెకరాలు ఉండగా.. పక్కన ఉన్న ఓ రై�