Children Die | పునరావాస కేంద్రానికి చెందిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు పిల్లలు మరణించగా 23 మంది ఆసుపత్రిపాలయ్యారు. పిల్లల అస్వస్థతకు నీటి కాలుష్యం కారణమని అనుమానిస్తున్నారు.
Pneumonia | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో న్యుమోనియా (Pneumonia) విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ సుమారు 10 వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి.
జైపూర్: ఒక మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. అయితే ఆ తల్లి ప్రాణాలతో బయటపడగా, నలుగురు చిన్న పిల్లలు మరణించారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. కుటుంబంలో గొడవల వల్ల 32 �
లక్నో: చాకెట్లు తిని నలుగురు పిల్లలు మరణించారు. ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. దీనిపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సహాయం అ
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ