మనదేశంలో పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక మంచి లక్ష్యంతో సమాజానికి అందిస్తున్న సేవలు అమోఘమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు.
కంటి సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, చూపును నిర్లక్ష్యం చేస్తే కంటికే ప్రమాదమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది:సీజేఐ రాయ్పూర్, జూలై 31: దేశంలోని పౌరులంతా రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులు, విధులను తెలుసుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన
ఉక్రెయిన్లో విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లో విద్యార్థులు ఎక్కడె
రాష్ట్రపతి భవన్లోని ప్రసిద్ధ మొఘల్ గార్డెన్స్ను శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు.
తిరుమల: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా తిరుమలలో గురువారం స్వర్ణరథం ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ �
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఎంపికలో మెలిక పడినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన తుదిజాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించినట్టు అధికార వర్గాల ద్వ�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరుతో ఒక నకిలీ ట్విట్టర్ ఖాతా ఉన్నది. దీని నుంచి తప్పుడు సందేశాలు పోస్ట్ చేయడాన్ని గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. �