Pre Release Event | టాలీవుడ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదల సమీపిస్తున్నప్పుడు అభిమానుల్లో హైప్, ఆసక్తి పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్న మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు.
వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యే ఆరో ఫ్రెంచి నేత. తొలుత రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షు
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో బయోఏషియా-2023 సదస్సును నిర్వహించనున్నది. ప్రతి ఏటా నిర్వహించే ఈ సదస్సు కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘అడ్వాన్సింగ్ ఫ�
Republic Day celebrations | వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్ రిపబ్లిక్ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసి ముఖ్య అతిథిగా
అగ్ర కథానాయకుడు చిరంజీవి అతిథిగా సినీ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తామని కార్మిక సమాఖ్య నాయకులు తెలిపారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్లో పాత్రికేయ సమావేశం
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకన�
న్యూఢిల్లీ: సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) 58వ రైజింగ్ పరేడ్ సందర్భంగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేనిని ముఖ్య అతిథి జాబితా నుంచి తొలగించారు. ఆయన స్థానం�