భద్రాద్రి జిల్లాలో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. స్థానికంగానే ఉద్యానవన పంటలు సాగవుతున్నప్పటికీ ధరలు మాత్రం ప్రియమవుతున్నాయి. కార్తీకమాసం కావడంతో కూరగాయలు, ఆకుకూరలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
కార్తిక మాసం పుణ్యమా అని చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మొన్నటి వరకు కిలో స్కిన్లెస్ రూ.240 ఉండగా, కార్తికమాసం ముగిసే సమయంలో అమాంతం కిలో రూ.180కి దిగొచ్చింది. లైవ్ ధర ఒక్కసారిగా రూ.120 తగ్గడంతో చికెన్ ప్�
చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఎన్నికల సమయంలో రూ.250కి పైగానే ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విత్ స్కిన్ కిలోకు రూ.120, స్కిన్ లెస్ రూ.140 చొప్పున అమ్ముతున్నారు.
చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నా మొన్నటిదాకా కిలో చికెన్(స్కిన్లెస్) ధర 220 పలుకగా, ఇప్పుడు ఒక్కసారిగా 150కి తగ్గింది. అదే విత్ స్కిన్ అయితే 120కే దొరుకుతున్నది.
మార్కెట్లో చికెన్ ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వారం రోజుల క్రితం వరకు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కార్తికమాసం ఉండడంతో ప్రజలు చికెన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపడంలేద�
చికెన్ అంటే ఇష్టపడే వారు చాలామందే ఉన్నారు. కొంత మంది వారంలో రెండు, మూడు సార్లు చికెన్ను తింటారు. అయితే రెండు నెలల క్రితం చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో కిలో రూ.300దాటింది.
రాష్ట్రంలో చికెన్ ధరలు కొండెక్కాయి. ఎండల దాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా డిమాండ్ పెరిగి ధర అధికమైంది. నెల క్రితం వరకు కిలో రూ.200 ఉన్న బ్రాయిలర్ చికె�