రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మంత్ర
కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్ దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను దంతేవాడ ఎస్పీ అభ�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరాన్గఢ్ ఏరియాలో ఓ ఏనుగు ఇద్దరు వ్యక్తులను దాడి చేసి చంపింది. ఆదివారం మధ్యాహ్నం ఓ ఆడ ఏనుగు దాని పిల్లతో కలిసి సరాన్గఢ్ ఏరియాలోకి నివాస ప్రాంతాల్లో వచ్చిం�
రాంచి: ఈ రోజుల్లో పెండ్లికి ముందు వధూవరులు ఫొటోలు దిగటం (ప్రీ వెడ్డింగ్ షూట్) సర్వసాధారణమైన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్లోని జష్పూర్కి చెందిన ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్.. ఓ డ్రైవర్ ఉద్యోగానిక