ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం మరోసారి మావోయిస్టు, పోలీసు బలగాల రణరంగమైంది. దంతెవాడ, నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్ప�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు, అటవీ శాఖ అధికారులు పట్టుకున్నట్టు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక ఏఎస్పీ కార్యా�
మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు హార్డ్కోర్ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం లొంగిపోయారు. పీఎల్జీఏ-1వ నెంబర్ ప్లటూన్కు చెందిన ఒక జంటతో సహా ఐదుగురు మ�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అడవుల్లో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేత హతమయ్యాడు. నారాయణ్పూర్ జిల్లా ఓర్చా పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ నేత గజ్జెల సత్యంరెడ్డి 43 ఏండ్ల తర్వాత ఆదివారం సాయంత్రం తన ఇంటికి చేరుకున్నాడు. సత్యంరెడ్డి అలియాస్ గోపన్న మావోయిస్ట్