కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 7: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసు అధికారుల ఎదుట 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పేర్కొన్నారు. వీరిపై రూ.64 లక్షల రివార్డులు ఉన్నట్లు తెలిపారు.