BRS Public Meeting | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో సోమవారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఊహించని విధంగా బీఆర్ఎస్ స�
CM KCR | అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళితులకు దళితబంధు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టరని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశ్నించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ �
CM KCR | దేశగతి మారే వరకు మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో రోజుకు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రధాని ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతు�
Telangana | పాలకుల వైఫల్యం వల్లనే మహారాష్ట్రలో రైతులు సమస్యలను ఎదుర్కొంటూ.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నాయకులు అన్నదాతలను వారి మానాన వారిని గాలికి వదిలేస్తున్నారని రైతు ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన�
BRS Public Meeting | బీఆర్ఎస్కు ద్వారనగరి ఔరంగాబాద్ స్వాగతం పలుకుతున్నది. వందేమాతర ఉద్యమం ఊపిరిపోసుకున్న నేల మరో మహా పోరాటానికి సన్నద్ధమవుతున్నది. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రల�
‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’ అన్నట్టుగా ఉంది చారిత్రక ఛత్రపతి శంభాజీనగర్ పట్టణం దుస్థితి. ఔరంగబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా మార్చారే తప్ప పట్టణ ప్రజల కష్టాలను మాత్రం తీర్చలేదు. జిల్లా కేంద్ర�