రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రేవంత్రెడ్డిని నిలదీద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎ�
బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను సొంత పార్టీ నేతలే అడుగడుగునా అడ్డుకుంటున్నారు. యాదయ్య కాంగ్రెస్లో చేరడాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మొద�
అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద య్య అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఏక్మామిడి బంగారు మైసమ్మకు ప
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివ
చేవెళ్ల నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల మండలాల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ ఆధిక్యంలో క�
డిగ్రీ కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన చేవెళ్ల మం డల కేంద్రంలోని డిగ్రీ కళాశాల, మినీ స్టేడియంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు.