ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెన జమ్ముకశ్మీర్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దీనిని జాతికి అంకితం చేశారు. ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ రైలు వంతెనను ఉదంపూర్
PM Modi | కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) చీనాబ్ బ్రిడ్జ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు ప్రారంభించనున్నారు.
జమ్ముకశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం శుక్రవారం ప్రధాని మోదీ చేతులమీదుగా జరగబోతున్నది. బలమైన గాలులు, భూకంపాలను తట్టుకునేలా కట్టిన �
Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) అయిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge)పై వందేభారత్ రైలు (Vande Bharat train) పరుగులు పెట్టింది.
చైనా ఆదేశం మేరకు ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కలిసి పాకిస్థాన్ నిఘా సంస్థ జమ్ము కశ్మీర్లోని చీనాబ్ వంతెనకు సంబంధించిన ముఖ్య సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు ఇండియా టుడేకు తెలిపాయి.
Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ (worlds highest rail bridge)ను జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎత్తైన వంతెనపై పొరుగు దేశం పాకిస్థాన్ కన్నుపడినట్లు తెలుస్తోంది.
Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో చీనాబ్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆ రైల్వే బ్రిడ్జ్కు చెందిన