చిరుత దాడిలో రెండు దూడలు చనిపోయిన ఘటన రామాయంపేట మండలం దంతేపల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైతు నక్కిర్తి స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తన పొలంవద్ద పశువులను కొట్టంలో కట్టేసి ఇంట�
మండలంలోని కొన్ని గ్రామాల్లో కొన్ని నెలలుగా చిరుత సంచరిస్తున్నది. మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామ శివారులో చిరుత అడుగు జాడలు కపినించడంతో గ్రామస్తులు వామ్మో పులి అని భయాందోళనకు గురవుతున్నారు.
Cheetah attack | ప్రకాశం, నంద్యాల జిల్లా సరిహద్దులో దారుణం చోటు చేసుకుంది. మొహరున్సీసా అనే మహిళ కట్టెల కోసం అడవిలోకి వెళ్తుండగా అక్కడే మాటు వేసిన చిరుతపులి మహిళపై దాడిచేసి చంపివేసింది.
రామాయంపేట, చేగుంట మండలాల శివారు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట అటవీశాఖ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ అధికారి నాగరాణి పేర్కొన్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది.
సియోని (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో 16 ఏండ్ల బాలికపై చిరుత దాడి చేసింది. గొంతు కొరుకడంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శనివారం సియోని జిల్లాలోని కన్హివాడా అటవీప్రాంతంలో చోటుచేసుకుంది.