Bhupesh Baghel | కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ దాదాపు వారం రోజుల సమయం తీసుకోవడంపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు బీజేపీ నేతలైతే అదీ కాంగ్రెస్ పనితనం అంటూ ఎద్దేవా చే�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో మరణించిన నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ కుటుంబానికి ఛత్త
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్లో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందించారు. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అధిష్టానం నన్ను సీ�
రాయ్పూర్: దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు వ్యాక్సిన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారి�
గువాహటి: ఛత్తీస్గఢ్లో భద్రతాబలగాలపై నక్సల్స్ దాడి ఘటన విచారకరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం అసోంలో పర్యటిస్తున్న ఆయన ఈ ఉదయం గువాహటిలో �