Lakshmi Narasimha Swamy | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
నింబాచల క్షేత్రం భక్తజన సంద్రమైంది. నృసింహుడి నామస్మరణతో మార్మోగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన లక్ష్మీనర్సింహాస్వామి రథోత్సవానికి జనం పోటెత్తారు. భక్తుల జయజయ ధ్వానాల నడు
భీమ్గల్ మండలకేంద్రంలోని లింబాద్రిగుట్టపై శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం డోలా సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జోడు లింగమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగర
మూసాపేట(అడ్డాకుల), మార్చి 18 : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రామలింగేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. భక్
వనపర్తి : జిల్లాలోని శ్రీరంగాపురంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. గోవింద నామస్మరణ మధ్యలో రంగనాథ స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదే�
జోగులాంబ గద్వాల : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అలంపూర్ క్షేత్రంలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సంపప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్�