అమరావతి: ప్రతిపక్ష నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేను, గూండాలను పంపావంటేనే, తాడేపల్లి కొంపలో ఎంతగా వణికి చస్తున్నావో అర్థం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏసీ సీఎం జగన్ రెడ్డిని ఉద్ద
సోనియానా? చంద్రబాబా? సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ)ః తెలంగాణ కాంగ్రెస్ను నడిపిస్తున్నది ఎవరు? తెలంగాణ ప్రజలకు పెద్ద సందేహం వచ్చిపడింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబ�
అమరావతి, జూలై : చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి గ్రావెల్ను దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమా అని ఆరోపించారు. ఉమాతో ఉన్న గూండ�
అమరావతి ,జూన్ 19: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇంటికి పరిమితమై జూమ్తో టైంపాస్ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులకు చంద్రబాబు పెట్టిన రూ. 4 వేల కోట్లు బకాయిలు చెల్లించామని తె�
ఫ్యాక్షన్ హత్యలపై స్పందించిన చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ నాయకుల హత్యపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
అమరావతి, జూన్ 14: చంద్రబాబుకు టీడీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా పట్టులేదని.. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి తప్ప మంచి చేద్దామనే ఆలోచన ఉండదని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కుట�
అమరావతి, జూన్12:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ‘అమరావతి పేరుతో దేశంలో చాలా పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. వాళ్లంతా బాబు రియల్ ఎస్టేట్ వెంచర్ అమ�
అమరావతి, జూన్ 10: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అని అనిల్ అన్నారు. నోటికి
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘దివాళాకోరు బాబు చివరకు ఆనందయ్యను కూడా వదలడం లేదు. ఆయన మందును పరీక్షల కోసం పంపించింది ప్ర�
అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు కబ్జాలకు పాల్�
అమరావతి : కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆక్స�