అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడు. రాత్రి పూట నిద్ర పట్టని శాప
చంద్రబాబుపై మరో కేసు | ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. గుంటూర్ జిల్లా కేంద్రంలోని అరండల్ పేట పోలీసులు ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు.
నోటీసులు జారీ చేస్తాం | ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా వన్టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసు విషయంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తామని ఆ జిల్లా ఎస్పీ ఫక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిట్విటర్ వేదికగా మరోసారి విమర్శలు చేశారు. ‘రెండేళ్లుగా జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి కుళ్లబొడిచినా బా�
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
అమరావతి: రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘ఆశలు చూపించాలి కానీ అమలు చేస్తే ఎలా అనే మైండ్ �
చంద్రబాబు దిగ్భాంతి | విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి | కరోనా బారినపడిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు.
తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్�
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�