చంద్రబాబు ఎన్నికల ప్రచారం | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం నెల్లూర్ జిల్లా పొదలకూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మ
టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు | పరిషత్ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.
టీడీపీ నేతల అసంతృప్తి | పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.. చంద్రబాబ�
జ్యోతుల నెహ్రూ రాజీనామా | టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ షాకిచ్చారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విభేదిస్తూ తన ఉపాధ్యక్ష
ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ఎందుకంత బాధ | ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత బాధ అని వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు.
అమరావతి : ప్రజా క్షేత్రంలో తిరస్కృతుడిగా మిగిలిన చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. వ్యాపారంలో నష్�
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం | ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రబ్బరు స్టాంపులా మారిందని ఆయన ఆరోపించారు.
అమరావతి : అమరావతి భూముల కేసులో చట్టబద్ధంగానే చంద్రబాబుపై సీఐడీ దర్యాప్తు జరుగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్కు కక్ష సాధింపు ఆలోచన లేదన�
అమరావతి : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి
అమరావతి : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరులపై దాడులు జరగడం హేయనీ
తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ తన పాలనలో �
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల్లో అంతర్గత ప్రజాస్వాయ్యం ఎక్కువైందని, పరిస్థితిని చూస్తూ ఊరుకోబోనని త్వరలో అందరినీ నియంత్రిస్తానని అన్నారు. విజయవ�