అమరావతి : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి
అమరావతి : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరులపై దాడులు జరగడం హేయనీ
తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ తన పాలనలో �
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల్లో అంతర్గత ప్రజాస్వాయ్యం ఎక్కువైందని, పరిస్థితిని చూస్తూ ఊరుకోబోనని త్వరలో అందరినీ నియంత్రిస్తానని అన్నారు. విజయవ�
అనంతపురం: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న విషయం ప్రతిపక్షనేత చంద్రబాబుకు తెలియదా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాం�